హైదరాబాద్ : ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం. పాలనలో కీలక మార్పులు, కఠిన నిర్ణయాలు తప్పవు. ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజాకోర్టును మించిన న్యాయస్థానం లేదు. ఇదంతా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలివ్వలేదని.. ప్రజలకు నూటికి నూరు శాతం మేలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XhFxJQ
కఠిన నిర్ణయాలు, కీలక మార్పులు.. కేసీఆర్ అభివృద్ధి ఎజెండా..!
Related Posts:
ప్రమాదకరమైన విభజన శక్తిగా పవన్ కల్యాణ్: పని చేయలేను: జనసేనకు రాజు రవితేజ గుడ్ బై!అమరావతి: జనసేన పార్టీకి రాజీనామాల తాకిడి తగ్గట్లేదు. ఒక్కరొక్కరుగా కీలక నాయకులు జనసేన నుంచి తప్పుకొంటున్నారు. రాజీనామా చేసి.. వైదొలగుతున్నారు. తాజాగా … Read More
ఢిల్లీని తాకిన పౌరసత్వ నిరసనలు.. విద్యార్థులపై బాష్పవాయు గోళాలు...కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక వివాదస్పద బిల్లు ప్రకంపనలు ఢిల్లీని సైతం తాకాయి. బిల్లును వ్యతిరేకిస్తూ...ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడుకుతు… Read More
జగన్ టార్గెట్ వారే: ఉన్మాది అన్నా తప్పేంటి అంటూ చంద్రబాబు ఏకిపారేశారుఅమరావతి: ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళగిరిలోని… Read More
విషాదం: అమెరికాలో తెలుగు టెక్కీ ఆత్మహత్యచిత్తూరు: అమెరికాలో ఓ తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణంతో స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని కురబలకోట మండలం మట్టివారిపల్లె గ్రా… Read More
పౌరసత్వ నిరసల ఎఫెక్ట్: అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల పర్యటన రద్దు..!న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో చెలరేగుతున్న హింసాత్మక పరిస్థితుల ప్రభావం.. … Read More
0 comments:
Post a Comment