హైదరాబాద్ : ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం. పాలనలో కీలక మార్పులు, కఠిన నిర్ణయాలు తప్పవు. ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజాకోర్టును మించిన న్యాయస్థానం లేదు. ఇదంతా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు. ప్రతిపక్షం నిర్మాణాత్మక సలహాలివ్వలేదని.. ప్రజలకు నూటికి నూరు శాతం మేలు చేయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XhFxJQ
కఠిన నిర్ణయాలు, కీలక మార్పులు.. కేసీఆర్ అభివృద్ధి ఎజెండా..!
Related Posts:
చర్చలు సఫలం, జూడాల సమ్మె విరమణ.. తాత్కాలికంగానే, ప్రభుత్వానికి డెడ్లైన్హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు గురువారం రాత్రి తెలిపారు. వైద్య, ఆ… Read More
లాడెన్ కుమారుడిపై కన్నేసిన అమెరికా: సమాచారం ఇస్తే..మిలియన్ డాలర్ల బహుమతివాష్టింగ్టన్: భయానక ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కుమారుడిపై అమెరికా కన్నేసింది. అతని కోసం అన్వేషణ మొదలు పెట్టింది. తన తండ్రి లాగే భవిష్యత్తులో అత్యంత ప్… Read More
చంపేస్తారని భయంగా ఉంది, ఎన్నికల ముందు తరువాత, లేడీ ఎమ్మెల్యే ఆవేదన, గన్ మ్యాన్ లు!దక్షిణ కన్నడ: కొందరు గుర్తు తెలియని వ్యక్తుల వలన తనకు ప్రాణహాని ఉందని, ప్రత్యేకంగా గన్ మ్యాన్ లను నియమించి తనకు రక్షణ కల్పించాలని కర్ణాటకలోని దక్షిణ క… Read More
అమృత్సర్లో అభినందన్ తల్లిదండ్రులు...ఘనస్వాగతం పలికిన స్థానికులుపాకిస్తాన్ కస్టడీలో ఉన్న ఇండియన్ ఎయిర్ఫోర్స్ పైలట్ అభినందన్ వర్దన్ను శుక్రవారం విడుదల చేయనుంది ఆ దేశం. తన కొడుకు విడుదల కానున్న నేపథ్యంలో ఢిల్లీ ను… Read More
పాక్-భారత్ ఉద్రిక్తత: మీ వెంట మేమున్నాం... మోడీకి రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఫోన్న్యూఢిల్లీ: రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ గురువారం రాత్రి ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. పుల్వామా దాడుల నేపథ్యంలో సంఘీభావం తెలిపారు. … Read More
0 comments:
Post a Comment