బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తాను అంటున్న స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్, దివంగత అంబరీష్ సతీమణితో తాము మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని త్రిబుల్ షూటర్, కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ అన్నారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి డీకే. శివకుమార్ మండ్య లోక్ సభ నియోజక వర్గం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SrHjEO
తెలుగింటి ఆడపడుచు సుమలతతో చర్చలు, ఎంపీగా పోటీపై కాంగ్రెస్ నిర్ణయం, త్రిబుల్ షూటర్ ఎంట్రీ!
Related Posts:
రేప్ చేస్తాం అంటూ బెదిరింపు ఫోన్లుః ఆ వెంటనే అదృశ్యంః మహిళా టీచర్ ఏమైనట్టు?గువాహటిః జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురాలో జైషె మహమ్మద్ ఉగ్రవాదులు మారణహోమంపై వివాదాస్పద వ్యాఖ్యానాలు చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర… Read More
కాంగ్రెస్ పై ఫిర్యాదు : అమరావతి కి అందుకోసమే : చూసుకుంటానంటూ బాబు హామీ..!కాంగ్రెస్ పై ఫిర్యాదు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాంగ్రెస్ అధినేత వద్దకు వెళ్లలేదు. ఢిల్లీలోనే ఉన్న రాహుల్ ను కలవలేదు. కాంగ్రెస్ పై ఫిర్… Read More
ఏపి ఉద్యోగుల సాయం 30 కోట్లు : అమర జవాన్లకు అండగా ...!పుల్వామా దాడిలో అమరులైన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్రంలోని అన్ని వర్గాలూ కదిలి వస్తున్నా యి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ల క… Read More
శివసేన తర్వాత దక్షిణాదిన ఈ పార్టీతోనే బీజేపీ పొత్తు...సీట్ల పంపకాలు కూడా పూర్తయ్యాయా..?ఢిల్లీ: ఇన్ని రోజులు ఒకరినొకరు తిట్టిపోసుకున్నారు... బీజేపీతో కలిసి వెళ్లేది లేదన్నారు... 2019 ఎన్నికల్లో ఒంటరి పోరు తప్పదన్నారు. నాయకుల మాటలను చూసి న… Read More
ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా ఫేస్బుక్ పోస్టు... ఆ యూనివర్శిటీలో చెలరేగిన వివాదంపుల్వామా దాడి జరిగి ఐదు రోజులు అయింది. దాడుల గాయాలనుంచి ఇంకా దేశం కోలుకోక ముందే.. హైదరాబాద్ సెంటల్రల్ యూనివర్శిటీలో ఓ ఫేస్ బుక్ పోస్టు టెన్షన్ వాతావరణ… Read More
0 comments:
Post a Comment