చిత్తూరు: అమెరికాలో ఓ తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణంతో స్వగ్రామమైన చిత్తూరు జిల్లాలోని కురబలకోట మండలం మట్టివారిపల్లె గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. తెలుగు టెక్కీ గుమ్మడికాయల ద్వరకానాథ్ రెడ్డి అమెరికాలోని అమెజాన్ సంస్థలో పనిచేస్తున్నారు. భారత కాలమాన ప్రకారం ఆయన గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అయితే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34jSFAD
Friday, December 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment