Friday, December 13, 2019

ఢిల్లీని తాకిన పౌరసత్వ నిరసనలు.. విద్యార్థులపై బాష్పవాయు గోళాలు...

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతిష్టాత్మక వివాదస్పద బిల్లు ప్రకంపనలు ఢిల్లీని సైతం తాకాయి. బిల్లును వ్యతిరేకిస్తూ...ఇప్పటికే ఈశాన్య భారతం అట్టుడుకుతుండగా..తాజాగా శుక్రవారం సాయంత్రం అవి ఢిల్లీలో కూడ మొదలయ్యాయి. వివాదస్పద బిల్లును వ్యతిరేకిస్తూ.. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటి విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో అది హింస్మాత్మకంగా మారింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PLcf3t

0 comments:

Post a Comment