అమరావతి: ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. సీఎం మంచి ఉద్దేశంతో బిల్లు తెచ్చారు: మా మద్దతుంటుంది..ఆచరణలో జాగ్రత్త: సభలో చంద్రబాబు..!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Phf8di
Friday, December 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment