గుంటూరు/హైదరాబాద్ : ఏపి లో భావోద్వేగాలు తారా స్థాయిలో కొనసాగుతున్న తరుణంలో ప్రధాని మోదీ ఏపి పర్యటన పై ఉత్కంఠ నెలకొంది. మొన్న పలాసలో బహిరంగ సభను సైతం రద్దు చేసుకున్న బీజెపి జాతీయ అద్యక్షుడు అమిత్ షా ఏపి పర్యటనను హడావిడిగా ముగించిన విషయం తెలిసిందే..! ఇక ఈ నెల 10వ తేదీన గుంటూరులో జరగనున్న
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WS6542
ఆదివారమే మోదీ ఏపి పర్యటన..! నిరసన సెగ తప్పదా..??
Related Posts:
టిక్ టాక్ మధ్యేమార్గం - మైక్రోసాఫ్ట్ బదులు ఒరాకిల్కు మొగ్గు- ట్రంప్ పంతం నెగ్గిందిలా..అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంలో భాగంగా తమ దేశంలోని టిక్టాక్ సంస్ధను దేశీయ సంస్ధలకు అమ్మేయాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెడ్లైన్ పెట్టిన నేపథ్యం… Read More
రుచి,ఆకలి లేకపోవటం,డయేరియాతోనే అధికంగా కరోనా ... గూగుల్ ట్రెండ్స్ తో గుర్తించిన మసాచుసెట్స్ అధ్యయనంకరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పై అధ్యయనాలు జరుగుతున్నాయి. తాజాగా రుచి తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, జీర్ణకోశానికి… Read More
చైనాపై భారత్ ఘన విజయం: అంతర్జాతీయ వేదికపై డ్రాగన్ నవ్వులపాలు: ఆ దేశాల మద్దతువాషింగ్టన్: సరిహద్దు వివాదాలను సృష్టిస్తూ భారత్ను కంటి మీద కునుకు లేకుండా చేస్తోన్న చైనా.. ప్రపంచ దేశాల్లో నవ్వులపాలవుతోంది. అంతర్జాతీయ వేదికల మీద అభ… Read More
ఓ శ్రావణి కథ.. ఆమె చావుకు వారిద్దరే కారణం..? అసలేం జరిగిందంటే..?టీవీ నటి శ్రావణి ఆత్మహత్య కేసు మిస్టరీ వీడుతోంది. దేవరాజ్ రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను విచారించిన పోలీసులు.. ఆమె మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. దేవ… Read More
కావాలనే కరోనా సృష్టి: వుహాన్ ల్యాబ్లో తయారీ: వైరస్ పుట్టుకపై చైనా వైరాలజిస్ట్ కుండబద్దలుహాంకాంగ్: ప్రపంచాన్ని కబలించి పారేస్తోన్న కరోనా వైరస్ పుట్టుకకు సంబంధించిన అంశాలు మరోసారి వార్తల్లోకి ఎక్కాయి. చైనాలోని వుహాన్ ల్యాబొరేటరీలో ఉద్దేశపూర… Read More
0 comments:
Post a Comment