Friday, February 8, 2019

ఆదివారమే మోదీ ఏపి ప‌ర్య‌ట‌న‌..! నిరసన సెగ‌ త‌ప్ప‌దా..??

గుంటూరు/హైద‌రాబాద్ : ఏపి లో భావోద్వేగాలు తారా స్థాయిలో కొన‌సాగుతున్న త‌రుణంలో ప్ర‌ధాని మోదీ ఏపి ప‌ర్య‌ట‌న పై ఉత్కంఠ నెల‌కొంది. మొన్న ప‌లాస‌లో బ‌హిరంగ స‌భ‌ను సైతం ర‌ద్దు చేసుకున్న బీజెపి జాతీయ అద్య‌క్షుడు అమిత్ షా ఏపి ప‌ర్య‌ట‌నను హ‌డావిడిగా ముగించిన విష‌యం తెలిసిందే..! ఇక ఈ నెల 10వ తేదీన గుంటూరులో జరగనున్న

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WS6542

Related Posts:

0 comments:

Post a Comment