గురువారం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు పక్కప్కనే కాకుండా దూరంగా కూర్చోవడం కనిపించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ పక్కన కాకుండా మధ్యప్రదేశ్ గుణ ఎంపీ జోతిరాదిత్య సింధియా పక్కన ప్రియాంకా గాంధీ కూర్చున్నారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రియాంకా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RNEFIY
కాంగ్రెస్ సమావేశంలో రాహుల్కు దూరంగా కూర్చున్న ప్రియాంకా..ఎందుకంటారు..?
Related Posts:
8 నుంచి బ్రిటన్ టు ఇండియా ప్లైట్స్ పునరుద్దరణ.. వారానికి 15 ప్లైట్లకు అనుమతి..కొత్త రకం కరోనా స్ట్రెయిన్ హై టెన్షన్ నెలకొంది. ఈ వైరస్ జాడ బ్రిటన్లో కనిపించడంతో అక్కడినుంచి రవాణాను దాదాపుగా అన్నీ దేశాలు నిషేధం విధించాయి. ఇవాళ (శ… Read More
తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్.. ఏర్పాట్లు పూర్తి.. ఎక్కడెక్కడ అంటే..కరోనా వైరస్.. కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో ఆందోళన నెలకొంది. వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇటీవల ఏపీలో గల కృష్ణా జిల్లాలో వ్యాక్సిన్ కోసం … Read More
పాక్ సంచలనం: మూక దాడిలో ధ్వంసమైన హిందూ ఆలయాన్ని మళ్లీ కడతామన్న స్థానిక ప్రభుత్వం -భారత్ నిరసనతోఇస్లామిక్ దేశమైన పాకిస్తాన్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇటీవల ముస్లిం అతివాదులు దాడి చేసి, ధ్వంసం చేసిన హిందూ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని అక్కడి ప… Read More
మాటల యుద్ధం.. గులాబీ దళంపై రఘునందన్ రావు ఫైర్, ఎమ్మెల్యేపై రేవంత్ మండిపాటురాష్ట్రంలో ప్రధాన పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదిరించే శక్తి బీజే… Read More
ఆ సీడీ షాపులోనే రంగా హత్యకు ప్లాన్: రాగమాలిక రామకృష్ణ అంటూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలువిశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన మాట్… Read More
0 comments:
Post a Comment