Friday, February 8, 2019

కాంగ్రెస్ సమావేశంలో రాహుల్‌కు దూరంగా కూర్చున్న ప్రియాంకా..ఎందుకంటారు..?

గురువారం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు పక్కప్కనే కాకుండా దూరంగా కూర్చోవడం కనిపించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ పక్కన కాకుండా మధ్యప్రదేశ్ గుణ ఎంపీ జోతిరాదిత్య సింధియా పక్కన ప్రియాంకా గాంధీ కూర్చున్నారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రియాంకా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RNEFIY

Related Posts:

0 comments:

Post a Comment