కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పై అధ్యయనాలు జరుగుతున్నాయి. తాజాగా రుచి తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు, డయేరియా వంటి లక్షణాలపై ఎక్కువమంది ఇంటర్నెట్ లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా బోస్టన్ లోని అగ్రశ్రేణి ఆసుపత్రి ఒక పరిశోధనలో గుర్తించింది. కరోనా చివరిది కాదు ...తరువాత మహమ్మారికి సిద్ధంగా ఉండండి : డబ్ల్యూహెచ్ఓ సంచలన హెచ్చరిక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ml1Z15
Sunday, September 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment