హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి గురువారం స్పందించారు. ఆమె తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రభుత్వం తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రులు లేని ప్రభుత్వం.. నీళ్లు లేని ఫైరింజన్లు అని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలు అంటే విలువ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2FZXtDv
మంత్రులులేని ప్రభుత్వం-నీళ్లులేని ఫైరింజన్లు: నాంపల్లి ప్రమాదంపై విజయశాంతి నిప్పులు
Related Posts:
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే...తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శనివారం(నవంబర్ 28) హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. చిత్తూరు,నెల్లూరు,అనంతపురం,… Read More
చిత్తూరును వణికిస్తున్న 'నివర్' తుఫాన్.. 9 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..చిత్తూరు జిల్లాను నివర్ తుఫాన్ వణికిస్తోంది. తుఫాన్ ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదీ పరివాహక… Read More
వ్యాక్సిన్ దండగ -మాస్కులు సుద్దవేస్ట్ -నేను వేసుకోను.. మావాళ్లకూ వద్దు -జగమొండి జైర్ మరో షాక్ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ పని తీరుపైనే ఆశలు పెట్టుకుంది. ఇంకోవైపు నుంచి సెకండ్వేవ్ ముప్పు ముంచుకోస్తొంది. చలికాలం కావడంతో నష్టం భారీగా ఉండొచ్చనే … Read More
నివర్ తుపానుతో భారీ నష్టం: పవన్ కళ్యాణ్ ఆవేదన, జగన్ సర్కారుకు విజ్ఞప్తిఅమరావతి: నివర్ తుపాను కారణంగా రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం దురదృష్టకరమని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు.… Read More
శబరిమలలో కరోనా కల్లోలం- 39 మందికి వైరస్ పాజిటివ్- 27 మంది ఆలయ సిబ్బందే..శబరిమల యాత్రను కరోనా కుదిపేస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుండటంతో వీరిలో పలువురికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. వీరి నుంచి మిగత… Read More
0 comments:
Post a Comment