అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పలు సంస్థలు ప్రీపోల్ సర్వేలు, ఒపీనియన్ పోల్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. దాదాపు అన్ని సర్వేలు కూడా వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సీట్ల సంఖ్య తగ్గుతుందని, మెజార్టీకి దరిదాపుల్లో ఆగిపోతుందని, ఇతర పార్టీల మద్దతుతో మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారని చెబుతున్నాయి. 'మైనస్ జనసేన' సర్వే.. ఎందుకంటే! జగన్-బాబులకు అసలు కథ ముందుందా?
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CZ0YWK
బీజేపీ-కాంగ్రెస్ సరే.. జనసేన మాటేమిటి?: జగన్ ఆశలను పవన్ కళ్యాణ్ దెబ్బకొడతారా?
Related Posts:
కేరళ గోల్డ్ స్మగ్లింగ్:హైదరాబాద్లో హవాలా.. లింకులు గుర్తించిన అధికారులు.. 30కాదు 230కేజీల బంగారం..ఇండియా, గల్ఫ్ దేశాల్లో సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో తొవ్వేకొద్దీ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కుంభకోణంతో హైదరాబాద్ కు కూడా లింకు… Read More
చంద్రబాబుది యూజ్ అండ్ త్రో పాలసీ: టీడీపీని నమ్ముకున్నందుకు అప్పులపాలు: పార్టీ నేత ధర్నాహైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై సొంత పార్టీకే చెందిన నాయకుడొకరు ఘాటు విమర్శలు గుప్పించారు. ఆరోపణలను సంధించారు… Read More
Video Viral:కరోనా యుద్ధాన్ని గెలిచిన తన సోదరికి తీన్మార్ స్టెప్పులతో గ్రాండ్ వెల్కమ్పూణే: కరోనావైరస్ ఇటు దేశాన్ని అటు ప్రపంచాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని ఒక యుద్ధంలా భావిస్తోంది దేశం. ఈ యుద్ధంలో ఎల… Read More
సచివాలయం కూల్చివేతపై ఎన్జీటీ ఆదేశం - రేవంత్ రెడ్డి పిటిషన్పై భిన్న స్పందన..తెలంగాణలో సచివాలయం కూల్చివేత వ్యవహారానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) అనూహ్య ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు ఈ అంశంలో జోక్యం చేసుకోలేమంట… Read More
కరోనా అమానుషం: అంబులెన్స్ కోసం చూస్తూ నడిరోడ్డుపై వ్యక్తి మృతి, కాలువలో నిర్జీవ శిశువుఅమరావతి: కరోనా మహమ్మారి కారణంగా అనేక అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని ఘటనలు జరుగుతుంటే.. కొంతమంది వైద్య సిబ్… Read More
0 comments:
Post a Comment