అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారీ పేలుళ్లు సంభవించడంతో 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. అహ్మదాబాద్లోని పారిశ్రామికవాడ పిరానా- పిప్లజ్ రోడ్లో ఉన్న ఓ వస్త్ర గోదాంలో మంటలు చెలరేగి పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ పేలుళ్ల తీవ్రతకు భవనం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38pdYGL
Wednesday, November 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment