అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో భారీ పేలుళ్లు సంభవించడంతో 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. అహ్మదాబాద్లోని పారిశ్రామికవాడ పిరానా- పిప్లజ్ రోడ్లో ఉన్న ఓ వస్త్ర గోదాంలో మంటలు చెలరేగి పేలుళ్లు సంభవించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఈ పేలుళ్ల తీవ్రతకు భవనం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38pdYGL
వస్త్ర గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం, పేలుళ్లు: 9 మంది మృతి, 12 మందికి గాయాలు
Related Posts:
మస్ట్ వాచ్ : క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం ద్వారా వైద్యసిబ్బందికి బ్రెజిల్ కృతజ్ఞతలు..వీడియో వైరల్..!బ్రెజిల్ : కరోనావైరస్ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న వేళ ప్రజలంతా తమను ఈ మహమ్మారి నుంచి గట్టెక్కించాలని భగవంతుడివైపు చూస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యాధి బా… Read More
coronavirus: ఢిల్లీ రోడ్డుపై కారులో నకిలీ ఐఏఎస్ షికార్లు, హోంశాఖలో పనిచేస్తున్నానని కలరింగ్..దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుంటే ఆందోళన నెలకొంది. వైరస్ నివారణ కోసం ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. అయిత… Read More
హృదయ విదారక దృశ్యాలు ...క్యూలో సంచులు పెట్టి వలస కార్మికుల భోజన కష్టాలుకరోనా వైరస్ భారత్ పైన కూడా పంజా విసిరింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 9406కేసులు నమోదు కాగా, 335మంది మృత్యువాత పడ్డారు . కరోనా వైరస్ కేసులు దేశంలో పెరుగు… Read More
ఉత్తరాంధ్ర జిల్లాల్లో కరోనా మొబైల్ టెస్టింగ్ సెంటర్లు- ముందు జాగ్రత్త కోసమేనా ?ఏపీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో 11 జిల్లాల్లో పలుచోట్ల కేసులు మోదవుతున్నాయి. కానీ రెండు జిల్లాల్లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా న… Read More
రైల్వేలో స్టాఫ్ నర్సు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండివెస్ట్రన్ రైల్వేలో ఆర్ఆర్సీ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అ… Read More
0 comments:
Post a Comment