ఏపీలో కరోనా ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా ఇంకా కొన్ని జిల్లాల్లో మాత్రం వైరస్ వ్యాప్తి ఇంకా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2477 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా వివిధ జిల్లాల్లో కలిపి పది మంది మరణించారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిలాల్లో ఇంకా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I1uaCS
ఏపీ కరోనా అప్డేట్- 24 గంటల్లో2477 కేసులు- కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లోనే అత్యధికం..
Related Posts:
ప్లేబాయ్ పాపం పండింది, 100 పోర్న్ వీడియోలు సీజ్ ?, క్రిమినల్, అమ్మాయిలు, ఆంటీల లొకేషన్ షేర్ !చెన్నై/ కన్యాకుమరి: అందమైన అమ్మాయిలు, ఆంటీలతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకుని వారికి వల వేసి శారీరక సుఖంతో వారిని దగ్గర చేసుకుని రహస్యంగా నగ్న వీడియోల… Read More
మద్యం షాపులను వెంటనే మూసివేయండి, ఒక్కరోజు దీక్షలో మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతక్కతెలంగాణ రాష్ట్రంలో తెరచిన మద్యం షాపులను వెంటనే మూసివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. శనివారం మెట్ పల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కొమిరెడ్డి జ్యో… Read More
ట్రంప్ గారాలపట్టి ఇవాంకా చెలికత్తెకు కరోనా పాజిటివ్..!వైట్హౌస్లో ఉత్కంఠ పరిస్థితులు..!వాషింగ్లన్/హైదరాబాద్ : అగ్రరాజ్య అధికారిక నివాసం ఉలిక్కి పడింది. ఈదేశం ఆదేశం, ఇక్కడ అక్కడ అనే భేదం లేకుండా కరోనా మొత్తం మడతెట్టేస్తోంది. అందులో భాగంగా… Read More
పోరాడాల్సిన చోట జగన్ మౌనం- కొత్త అనుమానాలకు ఊతం....కేసీఆరే బెటరా... ?గతంలో సీఎం పదవిని వారసత్వంగా తనకు కట్టబెట్టలేదని కాంగ్రెస్ అధినాయకత్వాన్నే ధిక్కరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదేళ్ల తర్వాత అదే పదవిని పోరాడి సాధించు… Read More
700 మంది కూలీలు అక్రమంగా ప్రవేశించారు, మిలియన్ జనాభాకు 3 వేల పరీక్షలు: ఏపీ సీఎం జగన్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పరీక్షలు ఎక్కువ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కరోనా పరీక్షల నిర్వహణలో దేశంలోనే ఏ… Read More
0 comments:
Post a Comment