బీహార్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ నవంబరు 7వ తేదీన జరుగనుంది. ఇంకా ఎన్నికలు జరగాల్సిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు. ఒకపక్క బిజెపి నుండి నేడు జేపీ నడ్డా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తుండగా, మరోపక్క కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ రంగంలోకి దిగి ప్రచారంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mUawYA
అవి మోడీ ఓటింగ్ మెషీన్లు ... అయినా సరే బీహార్ లో విజయం మాదే ..రాహుల్ గాంధీ
Related Posts:
IPL 2020 Finals:దుమ్మురేపిన రిషబ్, శ్రేయాస్.. సరికొత్త రికార్డు..!ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్లో హాఫ్ సెంచరీలతో రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (50 బంతుల్లో 6 ఫోర్లు, 2 సి… Read More
బైడెన్-హ్యారిస్ విజయం వెనుక ఉన్న ఆ నల్ల జాతి మహిళలు ఎవరుఅమెరికా ఉపాధ్యక్ష పదవి చేపట్టే తొలి మహిళగా జనవరిలో కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించబోతున్నారు. అయితే, జో బైడెన్, హ్యారిస్ ద్వయం విజయం వెనక మరో నల్ల జాతి … Read More
అర్నబ్ గోస్వామికి భారీ ఊరట: మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు, కీలక వ్యాఖ్యలున్యూఢిల్లీ/ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామితోపాటు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్నవారికి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర … Read More
పెద్దపులి కలకలం: ఓ యువకుడిని చంపి, అడవిలో లాక్కెళ్లింది, భయంతో ప్రజల కేకలుఆదిలాబాద్: కొమరంభీం-అసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోంది. తాజాగా, ఓ యువకుడి ప్రాణం తీయడంతో జనం బెంబేలెత్తిపోతున్నార… Read More
దుబ్బాక గెలుపు: బండి సంజయ్కి అమిత్ షా అభినందనలు, ఇంకా ఏమన్నారంటే..?న్యూఢిల్లీ/హైదరాబాద్: దుబాక ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయం సాధించడంపై ఆ పార్టీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. అంతేగ… Read More
0 comments:
Post a Comment