బీహార్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ నవంబరు 7వ తేదీన జరుగనుంది. ఇంకా ఎన్నికలు జరగాల్సిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు. ఒకపక్క బిజెపి నుండి నేడు జేపీ నడ్డా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తుండగా, మరోపక్క కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ రంగంలోకి దిగి ప్రచారంలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mUawYA
Wednesday, November 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment