న్యూఢిల్లీ: దేశంలో నిరుద్యోగ సమస్య గత 45 ఏళ్లలో 2017-18లోనే తీవ్రంగా ఉందనే వార్తలను నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ గురువారం కొట్టి పారేశారు. నిరుద్యోగ సమస్యపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. దేశంలో నిరుద్యోగ సమస్య 45 ఏళ్లలో అత్యధికంగా 2017-18లో నమోదయిందని జాతీయ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CZ0YGe
Friday, February 1, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment