Wednesday, November 4, 2020

షాకింగ్:శుక్రవారం దాకా ఫలితాలు రావు -పోస్టల్ బ్యాలెట్‌పై తకరారు -సుప్రీం ఆదేశాలను మార్చేసి

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం దాకా తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపించడంలేదు. దీనిపై రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం, కేసుల బెదరింపులు చోటుచేసుకుంటున్నాయి. ముందస్తు ఓట్ల(పోస్టల్ బ్యాలెట్) లెక్కింపుపై ఒక్కో రాష్ట్రం ఒక్కోలా వ్యవహరిస్తుండటమే గందరగోళానికి కారణంగా కనిపిస్తున్నది. మొత్తం 23.92

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32e472k

Related Posts:

0 comments:

Post a Comment