ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. శుక్రవారం దాకా తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపించడంలేదు. దీనిపై రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం, కేసుల బెదరింపులు చోటుచేసుకుంటున్నాయి. ముందస్తు ఓట్ల(పోస్టల్ బ్యాలెట్) లెక్కింపుపై ఒక్కో రాష్ట్రం ఒక్కోలా వ్యవహరిస్తుండటమే గందరగోళానికి కారణంగా కనిపిస్తున్నది. మొత్తం 23.92
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32e472k
షాకింగ్:శుక్రవారం దాకా ఫలితాలు రావు -పోస్టల్ బ్యాలెట్పై తకరారు -సుప్రీం ఆదేశాలను మార్చేసి
Related Posts:
డోర్లు ఓపెన్ చేయమని మేం చెప్పామా, అప్పుడే కంట్రోల్ అవుతారు: అమిత్ షాకుకు బాబు వార్నింగ్న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సోమవారం నాడు వార్నింగ్ ఇచ్చారు… Read More
నితిన్ వ్యాఖ్యల కలకలం: బీజేపీలో మీకు దమ్ముందని రాహుల్.. దిమ్మతిరిగే షాకిచ్చిన గడ్కరీభోపాల్: కేంద్రమంత్రి, బీజేపీ నేత నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. పార్టీ కార్యకర్తలు తొలుత ఇంటి బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహ… Read More
కీలక ముందడుగు: మాల్యాను అప్పగించేందుకు బ్రిటన్ నిర్ణయం, కానీ...లండన్: భారతీయ బ్యాంకులకు రూ.9వేల కోట్లు కుచ్చుటోపీ పెట్టి బ్రిటన్ పారిపోయిన విజయ్ మాల్యా కేసులో కీలక ముందడుగు. ఆయనను భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ న… Read More
టీటీడీ..ఇదేమిటీ? కిరీటాల కోసం వెళ్తే అసలు గుట్టు బట్టబయలుతిరుపతి: అదేదో ముతక సామెత చెప్పినట్టుంది ఘనత వహించిన టీటీడీ అధికారుల నిర్వాకం. ఒక చోరీ జరిగింది కదా అని దాని గురించి ఆరా తీయడం మొదలుపెడితే, ఏకంగా అసాం… Read More
'రాకేష్ మంచివాడు, శిఖాచౌదరి అతన్ని మార్చేసింది': ఆమెతో ప్రాణహానీ ఉందని చెప్పాడు.. జయరాం భార్యఅమరావతి/హైదరాబాద్: కోస్టల్ బ్యాంక్ డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడు రాకేష్ రెడ్డికి నేర చరిత్ర ఉందని పోలీసుల విచారణలో తేలినట్… Read More
0 comments:
Post a Comment