అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు పథకాల వర్షం కురిపిస్తున్నాయి. బీసీల ఓట్లను ఆకర్షించేందుకు టీడీపీ, వైసీపీ, జనసేనలు ప్రయత్నాలు చేస్తున్నాయి. టీడీపీ గత నెల జయహో బీసీ సభను నిర్వహించింది. వైసీపీ గత వారం బీసీ సభను నిర్వహించి, డిక్లరేషన్ ప్రకటించింది. బీసీలకు ఏం చేశామో, ఏం చేస్తామో.. ఆయా పార్టీలు చెబుతున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vfv7bU
చిరంజీవిలా ధైర్యం చేస్తారా?: జనసేన సవాల్ను బాబు-జగన్ స్వీకరిస్తారా, పవన్ కళ్యాణ్ పాటిస్తారా?
Related Posts:
ట్రంప్ వైట్హౌస్ను వీడిన వేళ..జో బిడెన్ సంచలన ట్వీట్: దిసీజ్ యువర్ టైమ్: ఒబామావాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్.. ఇంకాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతోన్నారు. అమెరికా 46వ అధ్యక్షుడాయన. ప్రమాణ స్వీకార కార్యక్ర… Read More
షాక్: మోదీ మెడలు వంచిన రైతులు -సాగు చట్టాల వాయిదాకు కేంద్రం అంగీకారం -నో చెప్పిన సంఘాలుటెర్రరిస్టులు.. దేశద్రోహులు.. దళారులు.. ఖలిస్థాన్ తీవ్రవాదులు.. ఇలా తీవ్రమైన నిందలు భరిస్తూనే.. పట్టుసడలించకుండా 56 రోజులుగా ఆందోళనలు చేస్తోన్న రైతులు… Read More
ఏపీలో కొత్తగా 173 కరోనా కేసులు: జిల్లాల్లో సింగిల్ డిజిట్కు తగ్గిపోతున్న కేసులుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో 46,852 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 173 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా… Read More
సెంట్రల్ మాడ్రిడ్లో పేలుడు.. కుప్పకూలిన భవంతి... సోషల్ మీడియాలో వీడియోస్పెయిన్లో భారీ పేలుడు సంభవించింది. సెంట్రల్ మాడ్రిడ్లో ఒక భవనం కూలిపోయింది. ఎందుకు కుప్పకూలిందో తెలియరాలేదు. భవనం కూలడంతో పొగ కమ్ముకుంది. వెంటనే స్… Read More
22న సీడబ్ల్యూసీ భేటీ.. కొత్త అధ్యక్షుడి ఎంపిక, ఇతర అంశాలపై చర్చ..రథసారథి లేకుండానే కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోంది. అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే ప… Read More
0 comments:
Post a Comment