రథసారథి లేకుండానే కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోంది. అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే పార్టీకి నూతన జవసత్వాలు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాయకత్వ మార్పుపై నేతలు పట్టుబట్టడంతో ఆ పనిపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ సమావేశం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ivkCxQ
Wednesday, January 20, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment