Wednesday, January 20, 2021

22న సీడబ్ల్యూసీ భేటీ.. కొత్త అధ్యక్షుడి ఎంపిక, ఇతర అంశాలపై చర్చ..

రథసారథి లేకుండానే కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తోంది. అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ ఇబ్బంది పడుతున్నారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అయితే పార్టీకి నూతన జవసత్వాలు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాయకత్వ మార్పుపై నేతలు పట్టుబట్టడంతో ఆ పనిపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాక మండలి సీడబ్ల్యూసీ సమావేశం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ivkCxQ

Related Posts:

0 comments:

Post a Comment