Saturday, February 23, 2019

టిక్కెట్లపై కేఈ ఫ్యామిలీకి బాబు హామీ, బుట్టాకు సస్పెన్స్: పోటీ ఖాయం... అఖిలకు ఏవీ సుబ్బారెడ్డి షాక్

కర్నూలు/అమరావతి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వరుసగా ఒక్కో లోకసభ నియోజకవర్గం, దాని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు, ఆశావహులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు పలువురికి టిక్కెట్లు ఖరారు చేశారు. అయితే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ep9jot

Related Posts:

0 comments:

Post a Comment