టెర్రరిస్టులు.. దేశద్రోహులు.. దళారులు.. ఖలిస్థాన్ తీవ్రవాదులు.. ఇలా తీవ్రమైన నిందలు భరిస్తూనే.. పట్టుసడలించకుండా 56 రోజులుగా ఆందోళనలు చేస్తోన్న రైతులు ఎట్టకేలకు గెలుపు తలుపు తట్టినట్లయింది. దేశరాజధాని ఢిల్లీ సరిహద్దులో వేలాదిగా చేరిన రైతులు మొక్కవోని దీక్షతో నిరసనలు చేసి.. కేంద్రంలోని మోదీ సర్కారు మెడలు వంచగలిగారు. అవును. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై ఇన్నాళ్లూ కరాకండిగా వ్యవహరించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3p4mFvh
షాక్: మోదీ మెడలు వంచిన రైతులు -సాగు చట్టాల వాయిదాకు కేంద్రం అంగీకారం -నో చెప్పిన సంఘాలు
Related Posts:
బొమ్మ తుపాకీతో బెదిరించి అత్యాచార యత్నం.. కామాంధుడి నాలుక కొరికి తప్పించుకున్న మోడల్..జైపూర్ : బొమ్మతుపాకీతో బెదిరించి ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. అయితే ఆమె సమయస్పూర్తితో వ్యవహరించడంతో గండం నుంచి గట్టెక్కింది. దుండగ… Read More
గిరిజన యువతితో సంబంధం ఉందని ముస్లిం యువకున్ని కొట్టి చంపిన బంధువులుప్రేమ వ్యవహారంలో మరో యువకుడు బలి అయ్యాడు.ప్రేమకు కుల మతాలు అడ్డు రావడంతో యువకున్ని కాపు కాసి కట్టేలతో దాడి చేశారు. అమ్మాయి తరఫున బంధువులు మూకుమ్మడి దా… Read More
చంద్రబాబు దావోస్ ఖర్చు..వైఎస్ జగన్ ప్రభుత్వం నెత్తిన!అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విదేశీ పర్యటనలు చేశారో లెక్కే లేదు. ఓ దేశ ప్రధాని కంటే ఎక్కువగా ఆయన … Read More
సహ జీవనంలో మరొకడు ఎంట్రీ.. ఆమెకు దగ్గరయ్యాడని హత్య..!తణుకు : బంధాలు పక్కదారి పడుతున్నాయి. అనుబంధాలు కనుమరుగవుతున్నాయి. కొందరు వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తూ జీవితాలను పణంగా పెడుతున్నారు. పెళ్లి పెటాకులు… Read More
హింస, విధ్వంసం.. మనుగడ కోసం నీచ రాజకీయాలు.. చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు..!అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైసీపీ చందంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల దూక… Read More
0 comments:
Post a Comment