అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క రోజు వ్యవధిలో 46,852 నమూనాలను పరీక్షించగా.. కొత్తగా 173 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,86,418కి చేరింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. కాగా, గత 24 గంటల వ్యవధిలో ఒక్క మరణం కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35XyjAQ
Wednesday, January 20, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment