అమరావతి/ హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ దీక్షలో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి అక్కడకు వెళ్లిన ఆయన, రాష్ట్రపతిని కలిసిన అనంతరం మంగళవారం రాత్రే అమరావతి తిరిగివచ్చారు. అయితే రాష్ట్ర సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం అక్కడ నిరసన దీక్ష చేపడుతున్నారు. ఆ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UXW8AG
నేడు మళ్లీ ఢిల్లీ కి చంద్రబాబు..! ఆ సీయం కు సంఘీభావం తెలిపేందుకు హస్తిన ప్రయాణం..!!
Related Posts:
Fact check : ఆ వీడియో ఇప్పటిదేనా... ఇండిపెండెన్స్ డే నాడు వైరల్...అగస్టు 15,భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున అమెరికన్ ఆర్మీ బ్యాండ్ భారత జాతీయ గీతాన్ని ఆలపించిన వీడియో ఒకటి వైరల్గా మారింది. అమెరికాకు చెందిన వెస్ట్ ప… Read More
బిగ్ ట్విస్ట్... 'షాహీన్బాగ్' ఆందోళనలు బీజేపీ ప్లానే... ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు...కరోనా వైరస్కు ముందు పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సీఏఏ వ్యతిరేక,అనుకూల వర్గాలుగా దేశంలోని రాజకీయ పార్టీలు,ప… Read More
హైదరాబాద్లో రూ. 80 కోట్లకుపైగా విలువైన డ్రగ్స్ సీజ్: ముగ్గురు అరెస్ట్హైదరాబాద్: నగరంలో మరోసారి భారీ ఎత్తున డగ్ర్స్ పట్టుబడటం కలకలం రేపింది. నగర శివారులో సుమారు రూ. 80 కోట్లకుపైగా విలువ చేసే డ్రగ్స్ను డైరెక్టరేట్ ఆఫ్ రె… Read More
తెలంగాణను రాజస్థాన్గా మారుస్తారా?: హైకోర్టు ఆగ్రహం, వరద సహాయక చర్యలపై ప్రభుత్వానికి స్పష్టతహైదరాబాద్: చెరువుల ఆక్రమణలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెరువులను కాపాడకపోతే తెలంగాణ కూడా రాజస్థాన్లా మారుతుందని హైకోర్టు తీవ్రంగ… Read More
కరోనా వేళ కేసీఆర్ కీలక నిర్ణయం - సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ - అనూహ్య మార్పులుకరోనా మహ్మారి రోజుకో రికార్డు నెలకొల్పుతున్నవేళ తెలంగాణలో ఇన్ఫెక్షన్ల సంఖ్య 92వేలు దాటింది. ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 … Read More
0 comments:
Post a Comment