Saturday, August 17, 2019

చంద్రబాబు ఫైర్: వరదలొస్తే జగన్ విదేశీ పర్యటనా :నన్ను టార్గెట్ చేయటమే వైసీపీ లక్ష్యం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరదల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందంటూ ఫైర్ అయ్యారు. వరద నియంత్రణ వదిలేసి తనను..తన చుట్టూ మంత్రులు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. కృష్ణాకు వరదలొస్తే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా వెళ్లారని విమర్శించారు. విపత్తులు సంభవించినప్పుడు గతంలో టీడీపీ ఇలాగే చేసిందా అని ప్రశ్నించారు. ఈ మేన్‌ మేడ్‌ డిజాస్టర్‌కు బాధ్యత వైసీపీదేనని ఆయన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KSJ6AO

Related Posts:

0 comments:

Post a Comment