లక్నో: ఉత్తర ప్రదేశ్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధించడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంకా గాంధీ మంగళవారం రాత్రంతా రాష్ట్ర నేతలతో సమాలోచనలు జరిపారు. మంగళవారం నుంచి మొదలు బుధవారం తెల్లవారుజామున ఐదు గంటల వరకు ఆమె పలువురు నేతలతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E5Xaok
రాత్రంతా యూపీ నేతలతో ప్రియాంక గాంధీ భేటీ, బుధవారం ఉదయం గం.5.00 దాకా..
Related Posts:
చింతమనేనికి 25వరకు రిమాండ్: వైద్య పరీక్షలు..తరలింపు..!!టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టు ఈ నెల 25వరకు రిమాండ్ విధించింది. అట్రాసిటీ కేసుల్లో ఉన్న చింతమనేని 12 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. త… Read More
ఏనుగుల అందాల పోటీల్లో అపశ్రుతి.. ఓ ఏనుగు రచ్చ.. 18 మందికి గాయాలు..! (వీడియో)కొలంబో : శ్రీలంకలో ప్రతి సంవత్సరం ఏనుగుల అందాల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బౌద్ధ మతస్తులు నిర్వహించే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస… Read More
వైరల్ వీడియో : ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసిన మంత్రి.. నెటిజన్ల ప్రశంసలుఇండోర్ : మంత్రి ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తారు. తాను వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వెంటనే స్పందించారు. ఆయన కారులోంచి దిగి ట్రాఫిక్ క్లియర్ చ… Read More
యాపిల్ ఆఫర్ : ఐఫోన్ 11 విడుదల...పాత ఐఫోన్ మోడల్స్ ధర భారీగా తగ్గింపున్యూఢిల్లీ: ఐఫోన్... అది ఏ మోడల్ అయినా సరే చేతిలో ఉంటే అదొక స్టేటస్ సింబల్గా ఫీలవుతారు. తాజాగా యాపిల్ నుంచి ఐఫోన్ 11 సిరీస్ లాంచ్ అయ్యింది. దీంతో కొన… Read More
ఇక..100 కోట్లు దాటితే న్యాయ సమీక్ష: జస్టిస్ శివశంకర్ రావుకు బాధ్యతలు: నోటిఫికేషన్ జారీ..!!అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో టెండర్ల జారీ ప్రక్రియలో అవినీతి జరిగిందని ప్రభ… Read More
0 comments:
Post a Comment