ఎన్నికల వేళ దాదాపు గా చివరి సమావేశంగా భావిస్తున్న ఏపి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా బడ్జె ట్ లో ప్రతిపాదించిన అన్నదాత సుఖీభవ విధి విధానాలను ఖరారు చేసింది. ఏడాదికి పది వేలు చొప్పున రైతలుకు ఈ పధ కం ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు..మూడేళ్ల పాటు కనెక్టివిటీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E71uUy
ఎన్నికల వరాలు : రైతులకు పదివేలు : డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు..!
Related Posts:
అసెంబ్లీ బరిలో 3989 మంది: లోక్సభ కోసం 596 మంది అభ్యర్దులు: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ..!సార్వత్రిక ఎన్నికల పోరులో ఒక కీలక ఘట్టం ముగిసింది. సోమవారం తో నామినేషన్ల గడువు పూర్తయింది. ఎన్నికల సంఘం నుండి అందుతున్న సమాచారం మేరకు అసెంబ… Read More
లోక్సభ పోరుకు 795 నామినేషన్లు.. ఎక్కడెక్కడ ఎన్నెన్ని?.. నిజామాబాద్ లో బ్యాలెట్?హైదరాబాద్ : లోక్సభ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ఎన్నికలు జరగడమే తరువాయి. తెలంగాణలోని 17 స్థానాలకు గాను 795 నామినేషన్లు దాఖలయినట్లు రాష్ట్ర ముఖ్య ఎన… Read More
ఏపీ ఓటర్ల తుది జాబితా.. తూగో ఫస్ట్.. విజయనగరం లాస్ట్అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితా విడుదలైంది. ఎన్నికల సంఘం విడుదల చేసిన లిస్ట్ ప్రకారం.. ఈనెల 24 నాటికి రాష్ట్రంలో 3 కోట్ల 93 లక్షల 12 వేల 192… Read More
వైఎస్ షర్మిలపై మరీ అంత అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు .. కేసులో ఇరుక్కున్నాడుషర్మిల పై సోషల్ మీడియా లో అసభ్యకర వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలపై అసభ్యక… Read More
జగన్కు కేసీఆర్ వెయ్యి కోట్లు ఇచ్చారా? టీడీపీ ఆరోపణలను నమ్ముతారా? దీనిపై మీ కామెంట్ ఏంటి?పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఏపీలో అధికార, విపక్షాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో వాగ్భాణాలు సంధించుకుంటున్… Read More
0 comments:
Post a Comment