ఎన్నికల వేళ దాదాపు గా చివరి సమావేశంగా భావిస్తున్న ఏపి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా బడ్జె ట్ లో ప్రతిపాదించిన అన్నదాత సుఖీభవ విధి విధానాలను ఖరారు చేసింది. ఏడాదికి పది వేలు చొప్పున రైతలుకు ఈ పధ కం ద్వారా ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు..మూడేళ్ల పాటు కనెక్టివిటీ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E71uUy
ఎన్నికల వరాలు : రైతులకు పదివేలు : డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు..!
Related Posts:
ఆ అగ్రదేశంలో ఉద్యోగం చేసేందుకు ఆసక్తి చూపని భారతీయ టెక్కీలు..కారణమేంటో..?అమెరికాలో ఒక్క చిన్న ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెటిల్ అవుతుందనుకునే భారతీయులు చాలామంది ఉన్నారు. ఇందుకోసం వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ముందుగా అమెరికా… Read More
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో త్వరలో ఫుల్ బాడీ స్కానర్లు ...ఇక స్మగ్లింగ్ దొంగలకు కష్టమేశంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శ… Read More
కాస్త బెరుకు.. మరి కాస్త తొందరపాటు..! జగన్ పాలనలో పదనిసలు..!!రెండువేల తొమ్మిది నాటి కల రెండువేల పందొమ్మిదిలో నెరవేరింది. పదేళ్ల ప్రస్తానంలో పదహారు నెలలు జైలు జీవితం.. లక్షకోట్లరూపాయల అవినీతి అపవాదు. ఐద… Read More
మళ్లీ నోరుపారేసుకున్న మేఘాలయ గవర్నర్.. బెంగాళీ యూత్పై కాంట్రవర్శియల్ కామెంట్స్..ఢిల్లీ : నూతన విద్యా విధానంలో భాగంగా హిందీని తప్పనిసరి భాషగా అమలుచేయాలన్న ప్రతిపాదనపై కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే దానిపై రాజుకున్న దుమారం మాత్రం క… Read More
భూమన రాజకీయ సన్యాసం: మంత్రి పదవి రాదని తేలిపోయిందా: అంత చిన్న విషయం కాదు..!వైసీపీ సీనియర్ నేత..తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇక తాను పోటీ చేయనని ప్రకటించారు. … Read More
0 comments:
Post a Comment