హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల మీద దృష్టి కేంద్రీకరించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంపై దూకుడు పెంచింది బీజేపి. ఇందులో బాగంగానే నాంపల్లి ఎగ్సిబీషన్ మైదానంలో భారీ భహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న నాయకులందరికి కాషాయ కండువా కండువా కప్పాలని ప్రణాళిక రచిస్తోంది బీజేపి. రాష్ట్రానికి సంబందించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Mkgd3T
తెలంగాణ జిల్లాల నుంచి భారీ జాయినింగ్స్..! నాపంల్లిలో రేపే బీజేపి భారీ బహిరంగ సభ..!!
Related Posts:
స్థానిక సంస్థల పోరు ...బ్యాలెట్ పోరుపై సర్వత్రా ఉత్కంఠతెలంగాణా రాష్ట్రంలో వరుస ఎన్నికల పండుగ కొనసాగుతుంది .తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మొదలైంది. నేడు తొలివిడత పోలింగ్ జరుగుతోంది. తెల… Read More
నిప్పుల కుంపటిలా తెలుగు రాష్ట్రాలు.. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలతో జనం విలవిల..తెలుగు రాష్ట్రాలపై భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాయి. భగభగమండే ఎండలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాడు. రోజురోజుకూ పెరుగుతు… Read More
జనసేనానికి అడుగడుగునా కష్టాలే.. రోజుకో దుష్ప్రచారం తిప్పికొట్టలేక సతమతం అవుతున్న జనసైన్యంతెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో మార్పు కోసం స్థాపించిన పార్టీ అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పార్టీ పెట్టిన నాటి నుండి జనసేన మీద జరుగుతున్న దుష్ప… Read More
ఎందుకింత స్వామి భక్తి: గ్రూపు-2లో టీడీపీ పధకాలపై ప్రశ్నలు: ఏపీపీఎస్సీలో ఎప్పుడూ లేని విధంగా..!ఏపీలో ఎన్నికలు దాదాపు పూర్తయినా..రీ పోలింగ్ జరుగుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రభుత్వ నిర్ణయాల గురించి పరీక్షల్లో ప్రశ్నలు ఇవ్వటం సహ… Read More
ముదురుతున్న వాణిజ్యవార్: ఆ చైనా ఉత్పత్తులపై సుంకం పెంచుతూ ట్రంప్ నిర్ణయంఅమెరికా: అమెరికా చైనాల మధ్య వాణిజ్య వార్ ముదురుతోందా..? గత కొద్దిరోజులుగా ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగ… Read More
0 comments:
Post a Comment