అఫ్గానిస్థాన్లో తీవ్రవాదులు భారి పేలుడుకు పాల్పడ్డారు. మైనారీటిలోని ఓ వర్గంపై బాంబు దాడి చేశారు. అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్లో పెళ్లి వేడుకలు జరుపుకుంటున్న షియా ముస్లిం వర్గానికి చెందిన ఫంక్షన్ హాల్లో బాంబు పేలుడు సంభవించింది.. దీంతో సుమారు 40 మంది వరకు మృతి చెందగా ,మరో 100 మంది వరకు గాయాల పాలైనట్టు సమాచారం. పెళ్లి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZcpnkS
కాబుల్ పెళ్లి వేడుకలో బాంబు పేలుడు,40 మంది మృతి, మరో 100 మందికి గాయాలు..!
Related Posts:
ఉలిక్కి పడ్డ పాతబస్తీ: పట్టపగలే వ్యక్తి హత్య.. ఆపై మర్మాంగాలు కోసేసిన స్నేహితులుహైదరాబాదు : హైదరాబాదులోని పాతబస్తీ మరోసారి ఉలిక్కి పడింది. తన సన్నిహితులే ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. వివరాల్లోకి వెళితే...పాతబస్తీలో రవి అనే వ్య… Read More
నాడు కేటీఆర్ తోనే బాబు.. జగన్ తో లంచ్ మీటింగ్ : ఆత్మరక్షణలోకి నెట్టేలా : వైసిపి భవిష్యత్ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పలువురు నేతల వద్దకు కేసీఆర్ నేరుగా వెళ్లి..ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన పై చర్చిస్తున్నారు. కానీ, ఏపిలోని ప్రతిపక్ష పార్ట… Read More
కొలువుదీరనున్న తెలంగాణ అసెంబ్లీ..! రెండవసారి కూడా బలహీన ప్రతిపక్షమే..!!హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల ఫలితాలు వెలువడిన సుధీర్గ కాలం తర్వాత తెలంగాణ శాసన సభ కొలువుతీర బోతోంది. గురువారం తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రమా… Read More
ప్రశాంత్ కిషోర్ను జేడీయూలోకి చేర్చుకోవాల్సిందిగా ఆయనే చెప్పారు: నితీష్ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం జేడీయూ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేరిక సొంతంగా జరిగిందా లేక ఎవరైనా ఈ వ్యూహం వెనక ఉన్నారా … Read More
బ్రెగ్జిట్ ఓటింగ్లో ప్రధాని థెరిసా మేకు షాక్... అవిశ్వాసం ప్రవేశపెట్టనున్న ప్రతిపక్షాలుబ్రిటన్ ప్రధాని థెరిసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగలింది. బ్రెగ్జిట్పై ఆదేశ పార్లమెంటులో జరిగిన ఓటింగ్లో ఆమె ఓటమి చవిచూశారు. దీంతో ఆమెపై అవిశ్వాస తీర్మా… Read More
0 comments:
Post a Comment