అఫ్గానిస్థాన్లో తీవ్రవాదులు భారి పేలుడుకు పాల్పడ్డారు. మైనారీటిలోని ఓ వర్గంపై బాంబు దాడి చేశారు. అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్లో పెళ్లి వేడుకలు జరుపుకుంటున్న షియా ముస్లిం వర్గానికి చెందిన ఫంక్షన్ హాల్లో బాంబు పేలుడు సంభవించింది.. దీంతో సుమారు 40 మంది వరకు మృతి చెందగా ,మరో 100 మంది వరకు గాయాల పాలైనట్టు సమాచారం. పెళ్లి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZcpnkS
కాబుల్ పెళ్లి వేడుకలో బాంబు పేలుడు,40 మంది మృతి, మరో 100 మందికి గాయాలు..!
Related Posts:
కరోనా దెబ్బకు మరో దేశాధ్యక్షుడు.. ఐసోలేషన్లో పుతిన్..డాక్టర్ ద్వారా‘‘ప్రపంచంలో కరోనా ఫ్రీ దేశాలు రెండే. మొదటిది ఉత్తర కొరియా, రెండోది రష్యా'' అంటూ ఘనంగా చేసుకున్న ప్రచారం తుస్సుమంది. వైరస్ జాడే లేదన్న పరిస్థితి నుంచి … Read More
‘ఢిల్లీ తబ్లిఘి జమాత్’ వల్లే భారీగా పెరిగిన కరోనా కేసులు: రాష్ట్రాల వారీగా., తెలుగు రాష్ట్రాలే టాప్న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని నిజాముద్దీన్ ప్రాంతంలో తబ్లిఘి జమాత్ వద్ద విదేశాలకు చెందిన, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముస్లింలు గుమిగూడటం.. వారిలో… Read More
లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ శ్రీరామనవమి .. మంత్రి హరీష్ ఏం చెప్పారో తెలుసా !!తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ తెలంగాణలో మరింత కఠినంగా లాక్ డౌన్ అమలు చెయ్యాలని ప్రభుత్వం భావిస్తుంది . ఇక పోలీసులు , … Read More
కరోనాకు రాముడే విరుగుడన్న వైవీ సుబ్బారెడ్డి.. అఖండదీపంపై దుష్ప్రచారం తగదని హితవుటీటీడీపై తాజాగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న దుష్ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అఖండదీపం కొండెక్కినట్లు సోషల్ మీడియాలో దుష్… Read More
తెలంగాణ హోంమంత్రికి చేదు అనుభవం.. ప్రగతి భవన్ నుంచి వెనక్కి..తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ చర్యలు,లాక్ డౌన్ తదితర అంశాలపై ప్రగతి భవన్లో సమీక్… Read More
0 comments:
Post a Comment