సీబీఐ కేసులో లొల్లి ఇంకా కొనసాగుతోంది. మధ్యంతర డైరైక్టర్గా నాగేశ్వరరావు నియామకం నిబంధనల ప్రకారం జరగలేదంటూ దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. ఈ కేసు విచారణ చేసే బెంచ్ నుంచి ఇప్పటికే ఛీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఏకే సిక్రీలు తప్పుకోగా తాజాగా జస్టిస్ ఎన్వీ రమణ కేసు విచారణ చేసే ధర్మాసనం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DKFAGj
Thursday, January 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment