బెంగళూరు: కర్ణాటకలో తాము అత్యుత్తమ బడ్జెట్ ప్రవేశ పెడుతామని, ప్రధాని నరేంద్ర మోడీ లాగా డోంగ్లీ బడ్జెట్ ప్రవేశ పెట్టమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. ఆపరేషన్ కమల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు ఇస్తున్న బంఫర్ ఆఫర్లు చూస్తే షాక్ కు గురౌతున్నామని సీఎం కుమారస్వామి చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SltV9h
ప్రధాని నరేంద్ర మోడీది డోంగ్లీ బడ్జెట్, ప్రజల కోసం ఉత్తమ బడ్జెట్, బీజేపీ బంఫర్ ఆఫర్లు, సీఎం ఫైర్ !
Related Posts:
సజావుగా సాగుతున్న నాల్గో విడత పోలింగ్.. ఓటు వేసిన పలువురు ప్రముఖులుసార్వత్రిక ఎన్నికల నాల్గో విడత పోలింగ్ సజావుగా సాగుతోంది. 9 రాష్ట్రాల్లోని 72 నియోజకవర్గాల్లో ప్రజలు ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. ఈ దఫా ఎన్నికల్లో… Read More
ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యంజకార్తా : ప్రజాస్వామ్య పండుగ ప్రాణాలు తీసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 272 మందిని పొట్టనపెట్టుకుంది. ప్రజాస్వామ్య పండుగేంటి.. ప్రాణాలు తీయడమేంటి… Read More
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలుహైదరాబాద్ : మండుటెండలతో అల్లాడుతున్న జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో మూడు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్… Read More
నా 16 ప్రశ్నలకు 16 గంటల్లో సమాధానం కావాలి .. లేదంటే కోర్టుకు వెళతా ... వర్మ ఫైర్వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని మే 1న ఏపీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే . అయితే లక్ష్మీస్ ఎన్ట… Read More
వీడియో వైరల్: అమేథీలో అగ్నిప్రమాదం... మంటలను ఆర్పేందుకు సహాయం చేసిన స్మృతీ ఇరానీఅది అమేథీ నియోజకవర్గం... ప్రచారంలో బిజీగా ఉన్నారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ. పురాబ్ ద్వారా గ్రామంలో ఆమె కాన్వాయ్ వెళుతోంది. ఒక్కసారిగా ఆ కాన్వాయ్ ఆగిం… Read More
0 comments:
Post a Comment