జకార్తా : ప్రజాస్వామ్య పండుగ ప్రాణాలు తీసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 272 మందిని పొట్టనపెట్టుకుంది. ప్రజాస్వామ్య పండుగేంటి.. ప్రాణాలు తీయడమేంటి అనుకుంటున్నారా? ఇండోనేసియాలో ఇటీవల జరిగిన ఎన్నికల తాలూకు ఫలితమిది. ఓట్ల లెక్కింపు సందర్భంగా 272 మంది కౌంటింగ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1878 మంది అనారోగ్యం పాలయ్యారు. నేడే నాలుగో విడత పోలింగ్.. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్ల క్యూ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IPbpBu
ప్రాణాల మీదకు తెచ్చిన ఓట్ల లెక్కింపు.. 272 మృతి.. 1878 మందికి అనారోగ్యం
Related Posts:
‘రాజధాని’పై కేంద్రం జోక్యం ఉండదు: జీవీఎల్ కీలక వ్యాఖ్యలు, దళిత వ్యతిరేకులా అంటూ సీఏఏపై...అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కాదని బీజేపీ అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్ నర్సింహారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో కేం… Read More
అమరావతిలో భూములు కొన్నవాళ్లే అల్లర్లకు కారణమట..రాజధానిపై స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలుఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచనప్రాయంగా ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు ఉంటె బాగుంటుంది అని చేసిన ప్రకటన ఆ తరువాత రాజకీయ పరిణామాలు ఏపీలో ఇంకా రాజకీయ వేడిన… Read More
ప్రజలపై ప్రతీకారమా?: సీఎం యోగిపై ప్రియాంక వాద్రా తీవ్ర విమర్శలులక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హిందూ ధర్మమంటే శాంతికి ప్రత… Read More
పిచ్చోళ్ల మాటలు పట్టిచ్చుకోం.. ప్రాజెక్టు ఎలా నింపుతారో తెలియని దద్దమ్మలు..తెలంగాణను కరువు నుంచి శాశ్వతంగా విముక్తి చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంట్రిబ్యూషన్ కింద.. ఎస్ఆర్ఎస్పీతో సంబంధం లేకుండా సుమార… Read More
పెళ్లికి నో చెప్పిందని.. ప్రేయసిని పోలీసులకు పట్టించాడు.. చివరికి ఏమైందంటే..వాళ్లిద్దరూ కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. రెండు కుటుంబాలకు కూడా అభ్యంతరం లేదు. కానీ పెళ్లి చేసుకోడానికి మాత్రం ఆమె నిరాకరించింది. ఎన్నిసార్లు బతి… Read More
0 comments:
Post a Comment