కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా నగర పోలీస్ కమిషనర్ సీబీఐ విచారణకు హాజరైతే తప్పేంటి అని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో ఆధారాలు మాయం చేశారంటూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. బెంగాల్ సిట్ సరిగా దర్యాప్తు చేయలేదని అడ్వకేట్ జనరల్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GmxAx2
సుప్రీంకోర్టులో దీదీకి ఎదురుదెబ్బ.. మోడీ, అమిత్షా పై నిప్పులు
Related Posts:
మద్యం, మగువ, వయాగ్రా: దురాశతోనే డీఎస్పీ దవీందర్ సింగ్ జైలుకు, ఉద్యోగం ఊడింది!న్యూఢిల్లీ: మనదేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను పాకిస్థాన్ దేశానికి, ఉగ్రవాదులకు చేరవేస్తున్న జమ్మూకాశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ ఇటీవల అరెస్టైన విషయం … Read More
అపార్ట్ మెంట్ లో ఒంటరి మహిళ ఫ్లాట్ తలుపులు పగలగొట్టి, కిటికీలో కాండోమ్ ప్యాకెట్, నరకం !బెంగళూరు: బెంగళూరు నగరంలోని అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్న మహిళ ఫ్లాట్ లో చొరబడటానికి విఫలయత్నం చేశాడు ఓ కామాంధుడు, మహిళ ఇంటి కిటికీలో లైట్ వ… Read More
మరి కొన్నిగంటల్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు, గెలుపుపై ఆప్, బీజేపీ ధీమాదేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభంకానున్నది. ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది… Read More
తెలంగాణ ఏర్పాటుపై మోదీ అనూహ్య వ్యాఖ్యలు.. ఆరోజు పార్లమెంటులో జరిగింది ఎవరూ మర్చిపోలేరన్న ప్రధానితెలుగు రాష్ట్రాలు విడిపోయి ఆరేళ్లు గడుస్తున్నా.. ఆనాడు పార్లమెంటులో ఏపీ విభజన చట్టం ఆమోదం పొందిన తీరును దేశప్రజలెవరూ మర్చిపోలేదంటూ ప్రధాని నరేంద్ర మోద… Read More
ACB Court:చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ..స్టే ఎలా తెచ్చుకున్నారన్న లక్ష్మీ పార్వతిప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు ఏసీబీ సోదాలు చర్చనీయాంశమైంది. గురువారం రోజున ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పై ఆదాయపు పన్ను… Read More
0 comments:
Post a Comment