Wednesday, February 27, 2019

జగన్ కు ప్యాలెస్ కావాలి .. రాజప్రసాదాల్లో నే బస.. అమరావతిలో గృహ ప్రవేశంపై చంద్రబాబు

అమరావతి : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. రాష్ట్రం విడిపోయాక నాలుగున్నరేళ్లకు అమరావతిలో ఇంటి నిర్మాణం పూర్తైందని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు ఆయన హైదరాబాద్ ను విడిచి రాక .. ఇప్పుడు గృహప్రవేశం చేయడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. తాను మాత్రం వెంటనే ఏపీ ప్రజల సంక్షేమం కోసం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SuxeXF

Related Posts:

0 comments:

Post a Comment