హైదరాబాద్ : గాంధీ భవన్ లో లోక్సభ కాంగ్రెస్ అభ్యరుల ఎంపిక సమావేశం వాడీవేడీగా సాగింది. నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదాల నడుమ రాష్ట్ర కాంగ్రెస్ ప్రదేశ్ ఎన్నికల కమిటీ అభ్యర్థుల జాబితాకు తుది రూపు ఇచ్చింది. జిల్లా కాంగ్రెస్ కమిటీలు ఇచ్చిన లోక్సభ అభ్యర్థుల పేర్లపై ప్రదేశ్ ఎన్నికల కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఒక్కో పార్లమెంటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XsNM6a
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా రెఢీ..! మరో రెండు రోజుల్లో ఖరారు చేయనున్న రాహుల్..!!
Related Posts:
ఆర్టీజీఎస్ అమేజింగ్ : ఏపికి బ్లెయిర్ ప్రశంసలు ..ఏపిలో ప్రభుత్వం వినూత్నంగా .. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్జీజీఎయస్ కు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ప్రశంసలు దక్కాయి. ప్రత్యేకం… Read More
జగన్ పై పోటీకి సై : పులివెందుల బరిలో ఆయనే..!కడప జిల్లాలో జగన్ కు చెక్ పెట్టాలనే లక్ష్యం నెరవేరుతుందా. కడప జిల్లాలో జగన్ కు గత ఎన్నికల్లో రాజంపేట మిన హా మిగిలిన అన్ని సీట్లు దక్కాయి.… Read More
జగన్కు ఆదిశేషగిరిరావు షాక్, ఎటువైపు?: వారంతా జనసేన వైపు చూస్తున్నారు కానీ!గుంటూరు: సార్వత్రిక ఎన్నికలకు ముందు నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే బీజేపీ నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కమలంను వీడి జనసేనలోకి వెళ్తా… Read More
ఆది షాకింగ్ నిర్ణయం : అదే ఫైనలా : ఆయన రూటెటు..!వైసిపి లో కలకలం. పార్టీని తొలి నుండి అంటిపెట్టుకొని ఉన్న సీనియర్ పార్టీని వీడే ఆలోచన. అధినేతకు దగ్గరగా ఉంటూనే..ప్రాధాన్యత కల్పించటం లేదని… Read More
పూర్తిగా చదవండి: నిర్మల సీతారామన్, 'రాహుల్ గాంధీ! మీరు ఏబీసీల నుంచి ప్రారంభించాలి'న్యూఢిల్లీ: హెచ్ఏఎల్ (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్) పైన తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తప్పుదారి పట్టించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్… Read More
0 comments:
Post a Comment