ఓ అరుదైన నిర్ణయం జరిగింది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీయం రమేస్ వాట్సప్ ఖాతా పై వేటు పడంది. నిబంధన ల ఉల్లంఘన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సప్ సంస్థ ప్రకటించింది. అయితే, దీని పై కేంద్ర ప్రభుత్వ కుట్ర ఉందని సీయం రమేష్ ఆరోపిస్తున్నారు. సీయం రమేష్ పై అరుదైన నిర్ణయం..టిడిపి నేత..రాజ్యసభ సభ్యుడు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RMQSh3
సీయం రమేష్ కు జలక్ : ఊహించని నిర్ణయం : ఫిర్యాదు చేసిందెవరు..!
Related Posts:
Bihar elections.. బీజేపీ కంచుకోట రామ్ నగర్ లో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న కాంగ్రెస్బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రామ్ నగర్ నియోజకవర్గంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర… Read More
ట్రంప్కు భారీ షాక్: చీలిన రిపబ్లికన్లు -పిచ్చి ముదిరింది -ఎన్నికల సమగ్రతపై దాడి అంటూ తీవ్ర విమర్శలుఎన్నికల ఫలితాల ఆలస్యం, పోలింగ్ పూర్తయిన మూడు రోజుల తర్వాత కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును తప్పుపడుతూ తీవ్ర ఆరోపణలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనా… Read More
చంద్రబాబు వల్లే పోలవరం తిప్పలు .. మూడు రాజధానులపై గందరగోళం అందుకే : మంత్రి బుగ్గనఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఏపీలో తాజా పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి, మూడు రాజధానులకు సంబ… Read More
మహమ్మారి చేసిన పుణ్యకార్యం: నల్లధనానికి చెక్, నగదుకు దూరంగా ప్రజలు, నోట్ల రద్దు కంటే ఎక్కువే!ముంబై: నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 2016 పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లు, లావాదేవ… Read More
తెలంగాణా చరిత్రలోనే భారీగా 20వేల కోట్లకు పైగా పెట్టుబడితో అమెజాన్ డేటా సెంటర్లు ..ప్రపంచ ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిందని తెలంగాణా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ పేర్కొన్నారు . ప్రపంచంల… Read More
0 comments:
Post a Comment