ముంబై: మహారాష్ట్రలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంకలేశ్వర్- బుర్హాన్పూర్ హైవేపై ఓ ఎస్యూవీ, డంపర్ ట్రక్ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతులంతా ఒకే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b5NJ6N
ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే ఫ్యామిలీకి చెందిన 10 మంది మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం
Related Posts:
పెళ్లి పీటల మీది నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి..!న్యూఢిల్లీ: ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇష్టపడని వారు చాలామందే ఉంటారు. పోలింగ్ బూత్ దాకా వెళ్లడం, అక్కడ క్యూలో నిల్చోవాల్సి రావడం.. ఇన్ని తిప్పలు ప… Read More
తెలుగు ఓటర్ల హవా: ఖార్గేకి మద్దతుగా ప్రియాంక గాంధీ, లేడీ సూపర్ స్టార్ ప్రచారం, మోడీకి పోటీగా!బెంగళూరు: లోక్ సభలో ప్రధాన ప్రతిక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించుకోవాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించింద… Read More
గేదెపై ఎన్నికల ప్రచారం .. కోడ్ ఉల్లంఘన అని సీరియస్ అయిన ఈసీదేశంలో ఎన్నికల సంగ్రామం జరుగుతుంది .ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారం పైనే దృష్టి సారించాయి. ఎన్నికల సంగతి ఏమో కానీ ప్రచారం మాత్రం కొత్త పుంతలు తొక్కు… Read More
ఎన్నికల కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ కు ఎన్ని కష్టాలో! ఓటు వేయలేకపోయిన రాహుల్ ద్రవిడ్బెంగళూరు: కర్ణాటక ఎన్నికల కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ రాహుల్ ద్రవిడ్.. ఈ సారి తన ఓటు హక్కును వినియోగి… Read More
వీడేం పంతులురా బాబూ..! భీమా డబ్బుల కోసం బేకార్ పని చేసాడు యెదవ..!!పాల్వంచ/హైదరాబాద్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సక్రమమార్గంలో నడసాల్పిన ప్రభుత్వోపాధ్యాయుడే అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కడం అత్యంత హేయమైన చర్య. … Read More
0 comments:
Post a Comment