ముంబై: మహారాష్ట్రలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంకలేశ్వర్- బుర్హాన్పూర్ హైవేపై ఓ ఎస్యూవీ, డంపర్ ట్రక్ పరస్పరం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. మృతులంతా ఒకే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b5NJ6N
Monday, February 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment