న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అని సంబోధించిన ఎంపీ పర్వేష్ వర్మ ఆ తర్వాత ఎన్నికల సంఘం నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. ఈ వివాదం పూర్తిగా సమిసిపోకముందే కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మరోసారి ఢిల్లీ సీఎంను ఉగ్రవాదితో పోల్చుతూ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో నేతలు మాటల యుద్ధం పెరిగిపోతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36MdGoM
కేజ్రీవాల్ ముమ్మాటికీ ఉగ్రవాదే.. అందుకు రుజువులున్నాయి: కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్
Related Posts:
బీహర్లో కాల్పుల కలకలం: ఆర్జేడీ నేత బిట్టు సింగ్ సోదరుడి మృతి.. పుర్నియాలో ఉద్రిక్తత..బీహర్ అసెంబ్లీ మూడో విడత పోలింగ్లో ఉద్రిక్త నెలకొంది. పుర్నియా జిల్లాలో కాల్పుల కలకలం నెలకొంది. పూర్నియా జిల్లా దందహ అసెంబ్లీ నియోజకవర్గంలో గల సస్త్… Read More
ఉండవల్లి శ్రీదేవి ఆడియో కలకలం ..ఎమ్మెల్యేగా అనర్హురాలని టీడీపీ నేత అనిత ఆగ్రహంవైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి విషయంలో చెలరేగిన వివాదం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఆమె చుట్టూ పలు వివాదాలు ముసురుకుంటున్నాయి. తాడి… Read More
ఐఎఎస్తో ఈక్వల్: ఆ ఆధికారిణి ఇంటిపై ఏసీబీ రెయిడ్స్: కళ్లు చెదిరే ఆస్తులు: అక్రమార్జన ఎలా?బెంగళూరు: కర్ణాటక అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (కేఎఎస్) అధికారిణి డాక్టర్ బీ సుధ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఆదాయా… Read More
టైమ్స్నౌ-సీ ఓటర్ సర్వే: హంగ్ దిశగా బిహార్ అసెంబ్లీ: నితీష్ కుమార్కు చుక్కలే: ఆర్జేడీకి ఎడ్జ్పాట్నా: బిహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతా దళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి ఓటర్లు ఈ సారి వ్యతిరేకంగా ఓటు వేస… Read More
Bihar: ABP-C VOTER EXIT POLL: ‘తేజశ్వి యాదవ్’వైపే మొగ్గు కానీ, ఎన్డీఏకూ..పాట్నా: బీహార్ అసెంబ్లీ తుది దశ ఎన్నికలు శనివారం సాయంత్రం ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్పై పడింది. 243 అసెంబ్లీ స్థానాలకు జరిగ… Read More
0 comments:
Post a Comment