Monday, February 3, 2020

కేజ్రీవాల్ ముమ్మాటికీ ఉగ్రవాదే.. అందుకు రుజువులున్నాయి: కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్

న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ ఉగ్రవాది అని సంబోధించిన ఎంపీ పర్వేష్ వర్మ ఆ తర్వాత ఎన్నికల సంఘం నుంచి నోటీసులు కూడా అందుకున్నారు. ఈ వివాదం పూర్తిగా సమిసిపోకముందే కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మరోసారి ఢిల్లీ సీఎంను ఉగ్రవాదితో పోల్చుతూ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గరపడుతుండటంతో నేతలు మాటల యుద్ధం పెరిగిపోతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36MdGoM

Related Posts:

0 comments:

Post a Comment