Wednesday, February 6, 2019

అమెరికాలో ఇరుక్కుపోయిన విద్యార్థుల‌కు ఆటా అండ‌..! న్యాయ స‌ల‌హా ఇస్తున్న నిపుణులు..!!

మిషిగన్/ హైద‌రాబాద్ : యూఎస్ మిషిగన్ ఫెడరల్ కోర్టులో డిటెన్షన్ లో ఉన్న 8 మంది తెలుగు విద్యార్థుల విచారణ ప్రారంభమైంది. థియోడోర్ లివిన్ యునైటెడ్ స్టేట్స్ మిషిగన్ ఫెడరల్ కోర్ట్ హౌజ్ లో ఫార్మింగ్టన్ యూనివర్శిటీ విద్యార్థుల విచార‌ణ జరుగుతోంది. 8 మంది తెలుగు విద్యార్థుల తరపున అమెరికన్ తెలంగాణ అసోసియేషన్ (ఆట-తెలంగాణ) అటార్నీని ఏర్పాటు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2BlyV42

Related Posts:

0 comments:

Post a Comment