Wednesday, February 6, 2019

మరో వందేళ్లలో హిమాలయ పర్వతాల్లో మూడోంతుల మంచు మాయం!

న్యూఢిల్లీ: హిమాలయ పర్వతశ్రేణుల్లో మూడో వంతు మంచుకొండలు కరిగిపోనున్నాయి. 2100 సంవత్సరం లోపు ఈ పర్వతాల్లోని మంచుకొండలు అడుగంటిపోతాయని ఓ సర్వే హెచ్చరికలు జారీ చేసింది. గ్లోబల్ వార్మింగ్‌ను ఈ శతాబ్దంలోపు 1.5 సెంటీగ్రేడ్ల వరకు కట్టడి చేసినా హిందూకుష్ పర్వతాల్లోని మంచు మూడోవంతు కరుగుతుందని ఖాట్మాండుకు చెందిన ఐసీఐఎంవోడీ సంస్థ తన నివేదికలో తెలిపింది. హిమాలయాలతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2TGdOAc

Related Posts:

0 comments:

Post a Comment