Monday, June 8, 2020

ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: కొత్త మరణాలు లేవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్‌డౌన్ నిబంధనల సడలింపు అనంతరం కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 154 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 4813కు చేరింది. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా: ఒక్కరోజులో అత్యధిక కరోనా కేసులు నమోదు, 10 మరణాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XKS7nn

0 comments:

Post a Comment