కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. జన్వాడలో కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని, అక్రమంగా ఫాంహౌస్ నిర్మిస్తున్నారని రేవంత్ రెడ్డి మరోమారు పునరుద్ఘాటించారు.జన్వాడ లో ఉన్న ఫాంహౌస్ కేటీఆర్ యజమాని కాదని బాల్క
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MGR4hI
పత్తిత్తుల్లా కేసీఆర్,కేటీఆర్ ల మాటలు .. ప్రజల ముందు తేల్చుకుందాం రండి : రేవంత్ రెడ్డి సవాల్
Related Posts:
ఏపీ కరోనా అప్డేట్- దక్షిణ కోస్తాలో మళ్లీ పెరుగుదల- 24 గంటల్లో 2886 కేసులు..ఏపీలో కరోనా ప్రభావం తగ్గినట్టే తగ్గి మళ్లీ కొన్ని చోట్ల పెరుగుతోంది. గత కొన్నిరోజులుగా పలు జిల్లాల్లో నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం. ప్రభుత్వం ఇవాళ వి… Read More
బీహార్ ఎన్నికలు .. ముంగేర్ కాల్పులు హిందుత్వంపై దాడి ... శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్బీహార్ ఎన్నికల సమయంలో ముంగేర్ కాల్పుల సంఘటన ప్రతిపక్ష పార్టీలకు ఆయుధంగా మారింది . ముంగేర్ కాల్పుల ఘటన హిందుత్వంపై దాడి అని శివసేన నాయకుడు సంజయ్ రౌత్ శ… Read More
యువతిపై కన్నేసిన తెలంగాణ మంత్రి... స్క్రీన్ షాట్స్ వైరల్... రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం..ఓ యువతిపై కన్నేసిన తెలంగాణ మంత్రి ఆమెను ముగ్గులోకి దించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి . ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ వరుస క… Read More
ఆస్ట్రేలియా పిచ్లపై ఎలా బౌలింగ్ చేయాలో వరుణ్ చక్రవర్తికి ధోనీ టిప్స్దుబాయ్: వరుణ్ చక్రవర్తి.. భారత క్రికెట్ జట్టుకు ఎంపికైన యువ ఆటగాడు. త్వరలో భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా విమానం ఎక్కబోతున్నాడు. టీ20 మ్యాచ్లల్లో బలమ… Read More
IPL 2020: కొత్త వ్యాపారంలోకి రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు..ఏంటో తెలుసాబెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త బిజినెస్ను ప్రారంభించింది. ఇ-గేమింగ్లో అడుగు పెట్టింది. కొత్తగా మొబైల్ యా… Read More
0 comments:
Post a Comment