రానున్న నాలుగు రోజుల్లో భూమికి అతి సమీపంలో ఐదు భారీ గ్రహశకలాలు వెళ్లనున్నట్లు ప్రముఖ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా ప్రకటించింది. ఇవి ప్రస్తుతం భూమికి 4.6 మిలియన్ మైళ్ల దూరంలో ప్రయాణిస్తున్నాయని వెల్లడించింది. అంటే భూమికి 7.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. జూన్ 8వ తేదీన 310 అడుగుల ఉన్న భారీ గ్రహశకలం భూమికి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cLBTym
Monday, June 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment