Monday, June 8, 2020

ఏపీలో సచివాలయ ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్- రాతపరీక్షల తేదీలపై క్లారిటీ..

ఏపీలో ఖాళీగా ఉన్న సచివాలయ ఉద్యోగాల భర్తీకి త్వరలో రాతపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రాతపరీక్షలను త్వరలోనే నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. త్వరలో అధికారికంగా తేదీలు విడుదల కానున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MGHtYd

Related Posts:

0 comments:

Post a Comment