ఏపీలో ఖాళీగా ఉన్న సచివాలయ ఉద్యోగాల భర్తీకి త్వరలో రాతపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రాతపరీక్షలను త్వరలోనే నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. త్వరలో అధికారికంగా తేదీలు విడుదల కానున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MGHtYd
Monday, June 8, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment