Tuesday, February 26, 2019

దెబ్బకు దెబ్బ .. పుల్వామాకు ప్రతీకారంగానే దాడి అని ఐఏఎఫ్ స్పష్టీకరణ

ఢిల్లీ : పీవోకే, పాకిస్థాన్ భూభాగంలో చేసిన దాడులపై భారత వాయుసేన స్పందించింది. పుల్వామా దాడులకు ప్రతీకార చర్యల్లో భాగంగానే దాడులు జరిగాయని స్పష్టంచేసింది. ప్రభుత్వ ఆదేశాలతోనే అటాక్ చేశామని వెల్లడించింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GK01px

Related Posts:

0 comments:

Post a Comment