ఎన్నికల్లో పరాజయంతో ఆవేదనలో ఉన్న చంద్రబాబును కోర్టు కేసులు వీడటం లేదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద హైకోర్టులో మరో కేసు నమోదైంది. ఎన్నికల ముందు నాటి ప్రభుత్వం పసుపు-కుంకుమ వంటి పధ కాల పేరుతో ఓటర్లను ప్రభావితం చేసారని..నిధులు దుర్వినియోగం చేసారంటూ మాజీ సీఎం మీద కేసు నమోదు అయింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈనెల 18కు కేసు వాయిదా వేసింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xc8MAM
చిక్కుల్లో చంద్రుడు: మాజీ సీఎంపై హైకోర్టులో పిటీషన్: పసుపు-కుంకుమతో ప్రభావితం చేసారు..!
Related Posts:
ప్రభుత్వ పాఠశాలలో పాము కరిచి విద్యార్థిని దుర్మరణం: పాము కాటేసిందని చెబితే.. నవ్విన టీచర్..!తిరువనంతపురం: కేరళలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో పాము కాటేయడం వల్ల ఓ విద్యార్థిని దుర్మరణం పాలయ్యారు. తనను పాము కాటేసిందని బాధిత విద… Read More
Today gold price: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, వెండి ధర కూడాన్యూఢిల్లీ: బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నప్పటికీ దేశీయ జువెల్లర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం బం… Read More
సీఎం చెప్పినప్పుడే ఉద్యోగాల్లో చేరి ఉంటే బాగుండేది... సమ్మె విరమణపై కార్మికుల్లో విభేదాలుఆర్టీసీ సమ్మె విరమణపై కార్మిక యూనియన్ల మధ్య అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. ఇన్ని రోజులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె నిర్వహించిన నేతలు ఎం సాధించా… Read More
ప్రేమ, పెళ్లి పేరుతో మాజీ ఎంపీ కొడుకు డ్రామా, ఎంజాయ్ చేసి ఎస్కేప్, రేపు వేరే అమ్మాయితో పెళ్లి !పాట్నా: బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్ ( ఆర్ జేడీ) పార్టీ మాజీ ఎంపీ విజయ్ యాదవ్ కుమారుడు విశ్వజిత్ యాదవ్ తనను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం చేశాడని, … Read More
వైసీపీతో సహా అన్నిపార్టీలు పొత్తు కోసం: ఎంపీలు..ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు : సుజనా చౌదరి..!ఏపీలో అధికార వైపీపీలో అధికార వైసీపీ సహా ముఖ్యమైన పార్టీలు బీజేపీతో కలిసి నడవటానికి సిద్దంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి చెప్పారు. అదే విధం… Read More
0 comments:
Post a Comment