Friday, June 14, 2019

చిక్కుల్లో చంద్రుడు: మాజీ సీఎంపై హైకోర్టులో పిటీష‌న్‌: ప‌సుపు-కుంకుమ‌తో ప్ర‌భావితం చేసారు..!

ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యంతో ఆవేద‌న‌లో ఉన్న చంద్ర‌బాబును కోర్టు కేసులు వీడటం లేదు. తాజాగా మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మీద హైకోర్టులో మ‌రో కేసు న‌మోదైంది. ఎన్నిక‌ల ముందు నాటి ప్ర‌భుత్వం ప‌సుపు-కుంకుమ వంటి ప‌ధ కాల పేరుతో ఓట‌ర్ల‌ను ప్రభావితం చేసార‌ని..నిధులు దుర్వినియోగం చేసారంటూ మాజీ సీఎం మీద కేసు న‌మోదు అయింది. దీనిని విచార‌ణ‌కు స్వీక‌రించిన హైకోర్టు ఈనెల 18కు కేసు వాయిదా వేసింది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xc8MAM

Related Posts:

0 comments:

Post a Comment