Friday, February 22, 2019

భారత్ దెబ్బ మీద దెబ్బ, దిగొచ్చిన పాకిస్తాన్: హఫీజ్ సంస్థతో పాటు రెండు ఉగ్రవాద సంస్థలపై నిషేధం

న్యూఢిల్లీ: పుల్వామా దాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత్ షాక్ మీద షాక్ ఇస్తోంది. ఓ వైపు ఆర్థికంగా, తన వద్ద ఉన్న వనరులతో నరేంద్ర మోడీ ప్రభుత్వం దాయాది దేశాన్ని ఇరుకున పడేస్తూనే, అంతర్జాతీయస్థాయిలో పాకిస్తాన్‌ను ఏకాకి చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు ఉగ్రవాద సంస్థలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U1sPgr

0 comments:

Post a Comment