ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. డిమాండ్ల కోసం గతేడాది దసరా సమయంలో ఆందోళన చేసిన కార్మికులను ఆదుకుంది. చెప్పినట్టుగానే సమ్మె కాలానికి జీతం విడుదల చేసింది. సమ్మె తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సమ్మె కాలానికి కూడా జీతం విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYaDWc
Wednesday, March 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment