Wednesday, March 11, 2020

గుడ్‌న్యూస్: సమ్మెకాలానికి ఆర్టీసీ ఉద్యోగుల జీతం విడుదల.. 52 రోజులకు రూ.235 కోట్లు..

ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. డిమాండ్ల కోసం గతేడాది దసరా సమయంలో ఆందోళన చేసిన కార్మికులను ఆదుకుంది. చెప్పినట్టుగానే సమ్మె కాలానికి జీతం విడుదల చేసింది. సమ్మె తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సమ్మె కాలానికి కూడా జీతం విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYaDWc

Related Posts:

0 comments:

Post a Comment