ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందజేసింది. డిమాండ్ల కోసం గతేడాది దసరా సమయంలో ఆందోళన చేసిన కార్మికులను ఆదుకుంది. చెప్పినట్టుగానే సమ్మె కాలానికి జీతం విడుదల చేసింది. సమ్మె తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సమ్మె కాలానికి కూడా జీతం విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TYaDWc
గుడ్న్యూస్: సమ్మెకాలానికి ఆర్టీసీ ఉద్యోగుల జీతం విడుదల.. 52 రోజులకు రూ.235 కోట్లు..
Related Posts:
ఉద్ధవ్ థాక్రే మాటంటే మాటే..కాబోయే ముఖ్యమంత్రి శివ సైనికుడే: సంజయ్ రౌత్ముంబై: తాను పట్టిన పట్టును విడవట్లేదు శివసేన. 50-50 ఫార్ములాకే కట్టుబడి ఉంది. ఈ ఫార్ములాను అంగీకరించిన పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి… Read More
చంద్రుడిపైకి మరోసారి ప్రయత్నం: కొత్త ప్రాజెక్టును సూచనప్రాయంగా వెల్లడించిన ఇస్రో ఛైర్మన్చెన్నై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కొత్త ప్రాజెక్టుకు సన్నాహాలు చేస్తోందా? ఈ ప్రాజెక్టు కూడా చంద్రుడిని చేరుకోవడానికేనా? జాబిల్లి మీదికి మరో… Read More
అదుపుతప్పి కారు బోల్తా: బీజేపీ ఎంపీకి తీవ్రగాయాలుహరిద్వార్: ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గర్వాల్ భారతీయ జనతా పార్టీ ఎంపీ తీరథ్ సింగ్ రావత్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన మెడ, నడుము భాగాల్లో … Read More
సుప్రీం ఆదేశాలు పాటించాలి: ఆ భూమిపై నిర్ణయం మాదే: సున్నీ వక్ఫ్ బోర్డ్లక్నో: అయోధ్య భూ వివాదం కేసులో సుప్రీంకోర్టు శనివారం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు సున్నీ వక్ఫ్ బోర్డ్ ప్రకటించిన విషయం తెలిసిందే. సమీక్ష పిటిసన్… Read More
కేపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్, ముగ్గులోకి దింపిన లేడీ మోడల్స్, విదేశాల్లో బుక్కీ మకాం!బెంగళూరు: కర్ణాటక ప్రీమియమ్ లీగ్ (కేపీఎల్) క్రికెట్ మ్యాచ్ సందర్బంగా మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విచారణ చేస్తున్న సీసీబీ పోలీసులు బుక్కీని అరెస్టు చేశారు. క… Read More
0 comments:
Post a Comment