ముంబై: ప్రపంచదేశ ధనికుల్లో ఒకరిగా ఆసియా దేశపు ధనికుల్లో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తొలిసారిగా తన స్థానం కోల్పోయారు. ప్రస్తుతం ఆసియాదేశపు అత్యంత ధనికుడిగా చైనాకు చెందిన జాక్మా తొలిస్థానానికి ఎగబాకారు. ప్రపంచ మార్కెట్ల పతనంతో ఆయిల్ ధరలు కూడా పతనమవడంతో ముఖేష్ అంబానీ తొలిస్థానం కోల్పోయారు. కరోనావైరస్ దెబ్బ రిలయన్స్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cKIt9D
ఆయిల్ ధరల ఎఫెక్ట్: ఆసియా దేశపు ధనికుల జాబితాలో టాప్ ప్లేస్ కోల్పోయిన అంబానీ
Related Posts:
మళ్లీ హై: ముంబైలో 624 కరోనా కేసులు.. ఏడుగురు మృతికరోనా కేసులు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. కేరళలో తప్ప మిగతా చోట్ల అంతగా కేసులు రావడం లేవు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కూడా ఇంపాక్ట్ లేదు. అయితే బుధవారం … Read More
సీడీఎస్సీకి పిల్లలపై కోవాగ్జిన్ టీకా ప్రయోగాల డేటా సమర్పించిన భారత్ బయోటెక్హైదరాబాద్: నగరానికి చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ పెద్దలకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. పిల్లలకు కూడా… Read More
ఎట్టకేలకు లఖింపూర్ ఖేరికి రాహుల్, ప్రియాంక: బాధితులను గుండెలకు హత్తుకుని ఓదార్పులక్నో: కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ చేరుకున్నారు. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తన… Read More
భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు: ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతిబెంగళూరు: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా బెళగావిలోని బదల అంకాలగి గ్రామంలో ఓ ఇల్లు కుప్పకూలిపోయింది. ఈ ఘట… Read More
బతుకమ్మ పండగ: హుజురాబాద్లో వినూత్నంగా ఆట..బతుకమ్మ సంరంభం వచ్చేసింది. నేటితో పూల పండగ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. కరోనా తర్వాత జరుగుతున్న పండగ… Read More
0 comments:
Post a Comment