నయారాయపూర్: పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దీనిపై భారత్ యావత్తు ఆగ్రహంతో ఉంది. ప్రపంచ దేశాలు ఈ తీవ్రవాద దాడిని ఖండించాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, భారత్పైకి ఉసిగొల్పుతున్న పాక్ను దెబ్బతీయాలని భారతీయులు కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై ఆగ్రహంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IxMUcS
వ్యాపారి బంపరాఫర్: పాకిస్తాన్ ముర్దాబాద్ అంటే డిస్కౌంట్, నిన్న ఢిల్లీ, నేడు చత్తీస్గఢ్
Related Posts:
కేవీపీని వెనకేసుకొచ్చిన ఉండవల్లి .. పోలవరంపై అనుమానాలు నివృత్తి చేస్తే బహిరంగ క్షమాపణ చెప్తాసీనియర్ నాయకుడు , మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం ప్రాజెక్ట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలను సమర్ధించారు. కేవీపీ ప… Read More
నా తల్లికి ఓటు వేయలేదంటే.. పాకిస్తాన్కు ఓటు వేసినట్లే: వరుణ్గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలుసుల్తాన్ పూర్ : వివాదాలకు కేరాఫ్గా మారారు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. తన తల్లి మేనకాగాంధీ తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. సుల్తాన్పూర్ నుంచి పోటీచ… Read More
అట్టుడికిన సుప్రీంకోర్టు: 144 సెక్షన్ విధింపు: నినాదాలతో మారుమోగిన ఆవరణన్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం ఆవరణలో మంగళవారం కనీవినీ ఎరుగని ఘటన చోటు చేసుకుంది. మహిళా సంఘాల ప్రతినిధులు, మహిళా న్యాయవాదులు సుప్ర… Read More
ఫలితాల ముందు పరేషాన్ చేస్తుండు..! కేసీఆర్ పర్యటనల మర్మం పద్మనాభుడికే తెల్వాలే..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది. మీడియా సమావేశాల్లో మాట్లాడే అంశం నుండి బహిరంగ సమావేశాల… Read More
మండ్యలో సుమలతకు చాన్స్: కేంద్ర మంత్రి పదవి, అదృష్టం: బసవానంద స్వామిజీ, సీఎం కొడుకు!బెంగళూరు: కర్ణాటకలో మండ్య లోక్ సభ నియోజక వర్గం ఫలితాల గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. మండ్య లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన సీఎం కుమారస్వామి కుమారుడు … Read More
0 comments:
Post a Comment