నయారాయపూర్: పుల్వామా తీవ్రవాద దాడిలో నలభై మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. దీనిపై భారత్ యావత్తు ఆగ్రహంతో ఉంది. ప్రపంచ దేశాలు ఈ తీవ్రవాద దాడిని ఖండించాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, భారత్పైకి ఉసిగొల్పుతున్న పాక్ను దెబ్బతీయాలని భారతీయులు కోరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై ఆగ్రహంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IxMUcS
వ్యాపారి బంపరాఫర్: పాకిస్తాన్ ముర్దాబాద్ అంటే డిస్కౌంట్, నిన్న ఢిల్లీ, నేడు చత్తీస్గఢ్
Related Posts:
ఇంటిని చక్కదిద్దుకున్న కేటీఆర్.. ఇంతకు ఏం చేశారంటే..!హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇంటిని చక్కబెట్టుకున్నారు. తన నివాసంలో స్వయంగా పరిసరాలను శుభ్రం చేస… Read More
గంజాయి వినియోగంలో ఢిల్లీ టాప్...గ్రాము ధర ఎంతో తెలుసా..?న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నో ఘటనలకు వేదికగా నిలుస్తోంది. రాజకీయ వేడి, అధికారం, దీంతో పాటు ఎన్నో అంశాల్లో ఢిల్లీ ముందువరసలో ఉంటుంది. ఇక తాజాగా … Read More
చంద్రయాన్ 2: విక్రమ్ ల్యాండర్పై ఇస్రో తాజా ప్రకటన ఇదేన్యూఢిల్లీ: చంద్రయాన్ 2కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తాజాగా మరో ప్రకటన చేసింది. ఇప్పటికే చంద్రయాన్ 2లో కీలకమైన విక్రమ్ ల్యాండర్ హార… Read More
కలకలం: ఈడీ వలలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ కుమార్తె: సమన్లు జారీ!బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ … Read More
వామ్మో.. హస్తిన హోటళ్లో వర్ణవివక్ష.. తలపాగాతో లోపలికి వెళ్లనీయని వైనం... సోషల్ మీడియోలో పోస్ట్న్యూఢిల్లీ : కొందరికి జాత్యాంహకార వేధింపులు తప్పడం లేదు. తమ వేషధారణ, తలపాగా ధరించడం పాపమైపోతుంది. విచిత్ర వేషధారణ, జుట్టు ఉన్న వారికి కులం, మతం పేరుతో… Read More
0 comments:
Post a Comment