Tuesday, March 10, 2020

ఆ రెండు మంత్రి పదవుల కోసం వైసీపీలో పోటీ: సీఎం జగన్ దృష్టిలో ఎవరున్నారో?

శాసన మండలి నుండి ప్రాతినిధ్యం వహించిన ఇద్దరు మంత్రులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వటంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు మంత్రి పదవులు ఖాళీ కాబోతున్నాయి. ఈ రెండు మంత్రి పదవులకు వైసీపీలో తీవ్రమైన పోటీ వుంది. ఎవరికి వారు సీఎం జగన్ ను ప్రసన్నం చేసుకోవటానికి పాట్లు పడుతున్నారు. ఇక మంత్రులుగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TUD3jJ

Related Posts:

0 comments:

Post a Comment