Monday, February 18, 2019

'ఇంకా ఏంచూస్తారు.. పాక్‌పై యుద్ధం ప్రకటించండి, ఢిల్లీలో బెలూచిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'

న్యూఢిల్లీ: జమ్ము కాశ్మీర్‌లో జరిగిన పుల్వామా టెర్రర్ దాడిలో 42 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిపై యావత్ భారత దేశం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ దాడిని ఖండించాయి. పాకిస్తాన్ వైపు భారత్‌తో సహా పలు దేశాలు వేళ్లు చూపిస్తున్నాయి. బెలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ పైన మండిపడుతోంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2NaXFjX

Related Posts:

0 comments:

Post a Comment