కరోనాకు శ్రీరామ రక్ష టీకాయే.. అందుకే తీసుకోవడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 18ఏళ్లు పైబడిన వారందరికి ప్రభుత్వం టీకాలు ఇస్తోంది. కోవిడ్ వ్యాక్సినేషన్లో కొత్త మైలురాయిని దేశం చేరుకుంది. భారత్లో ఇప్పటి వరకు 70 కోట్ల మంది కరోనా టీకాలు తీసుకున్నారని... కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. గత 13 రోజుల్లోనే పది కోట్ల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3BQcTmB
వావ్.. దేశంలో 70 కోట్ల మందికి వ్యాక్సిన్: మాండవీయ
Related Posts:
వీఆర్వోలకు లంచం ఇవ్వాలని రైతుల భిక్షాటన.. భూపాలపల్లి ఘటన మరువకముందే మరో అవినీతి భాగోతంతెలంగాణ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న నేపథ్యంలో తాతల కాలం నుండి సాగుచేస్తున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు వీఆర్వో ల చుట్… Read More
కుక్క తోక వంకర తీరుగా పాకిస్థాన్.. పంజాబ్ లో హై అలర్ట్ఢిల్లీ : కుక్క తోక వంకర అన్నట్లుగా పాకిస్థాన్ బుద్ధి మారడం లేదు. భారత్ దాడితో అడుగు వెనక్కి వేయాల్సింది పోయి మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మంగళ… Read More
క్రిష్ణా జిల్లాలో టీడిపి కి మరో కుదుపు..!వైసీపి తీర్థం పుచ్చుకోనున్న గన్నవరం ఎమ్మెల్యే..!!అమరావతి/ హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఏపిలో సంస్థాగతంగా బలంగా ఉన్నట్టు కనిపిస్తున్నా నేతల మద్య తీవ్ర స్ధాయిలో అసంత్రుప్తి ఉన్నట్టు తెలుస్తో… Read More
మున్సిపల్ కమిషనర్ సహా నలుగురి దుర్మరణం : ముగ్గురి పరిస్థితి విషమంఎన్నికల విధులకు వెళ్లి వస్తూ అధికారిక విధుల్లోనే ఉన్న నలుగురు మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం నల్లంపల్లి-వీరాపురం గ్రామాల మధ్య బ… Read More
ధనాధన్ 'ధనోవా'.. ఉగ్రశిబిరాలపై దాడుల్లో ఆయనే కీలకమా?ఢిల్లీ : దాయాదికి చుక్కలు చూపించింది భారత సైన్యం. 40 మందికి పైగా జవాన్లను పొట్టన పెట్టుకుంటే చూస్తూ కూర్చుంటామా అనే రీతిలో జవాబిచ్చింది. శాంతి శాంతి అ… Read More
0 comments:
Post a Comment